మద్యం.కేసులో ఏడుగురు.నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు. జూలై 1.వరకు.రిమాండ్ పొడిగింపు
అమరావతి, 17 జూన్ (హి.స.) మద్యం కేసులో ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు జులై 1 వరకు రిమాండ్ పొడిగించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు వారిని విజయవాడ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం ---------------
మద్యం.కేసులో ఏడుగురు.నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు. జూలై 1.వరకు.రిమాండ్ పొడిగింపు


అమరావతి, 17 జూన్ (హి.స.)

మద్యం కేసులో ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు జులై 1 వరకు రిమాండ్ పొడిగించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు వారిని విజయవాడ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande