హైదరాబాద్, 29 జూన్ (హి.స)
మహా న్యూస్ దాడి ఘటన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీ ఆర్ ఎస్ వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్టు సందర్భంగా పోలీసులతో వాగ్వాదం.
తమ విధులను అడ్డుకున్నారంటూ సుమోటోగా కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు..
బీ ఆర్ ఎస్ నేతలు మధుసూదనాచారి, బాల్క సుమన్ తో సహా పలువురు నేతలపై కేసు నమోదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు