రేణిగుట మండలం మర్రిగుంటలో నేడు తెల్లవారుజామున ట్రక్.బోల్తా.పడింది
తిరుపతి, 7 ఆగస్టు (హి.స.) ,:శ్రీ సిటీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఈచర్ ట్రక్ ఇవాళ(గురువారం) తెల్లవారుజామున తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద స్కూటర్ అడ్డు రావడంతో అదుపు తప్పింది. ఈ ఘటనలో ట్రక్ బోల్తా పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపిం
రేణిగుట మండలం మర్రిగుంటలో నేడు తెల్లవారుజామున ట్రక్.బోల్తా.పడింది


తిరుపతి, 7 ఆగస్టు (హి.స.)

,:శ్రీ సిటీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఈచర్ ట్రక్ ఇవాళ(గురువారం) తెల్లవారుజామున తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద స్కూటర్ అడ్డు రావడంతో అదుపు తప్పింది. ఈ ఘటనలో ట్రక్ బోల్తా పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే గాజులమండ్యం, రేణిగుంట పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande