Invalid email address
हिन्दुस्थान समाचार न्यूज एजेंसी दूसरी मंजिल, 41 MM रोड, रानी झांसी रोड, झंडेवालान (बैंक ऑफ बड़ौदा) के पास, नई दिल्ली – 110055
(+91) 7701802829 / 7701800342
marketing@hs.news
21 May 2026
అమరావతి, 21 మే (హి.స.) ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నియమించింది. చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు మరో 14 మందిని సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమి..
కృష్ణాజిల్లా, 21 మే (హి.స.) , గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని అర్చకుల నుంచి వివర..
అమరావతి, 21 మే (హి.స.) ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండగ సెలవు దినాన్ని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన ఈ బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ..
అమరావతి, 21 మే (హి.స.):తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం ఈరోజు (గురువారం) మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గం, పొలిట్బ్యూరో నియామకం తర్వాత తొలిసారి ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి వర్చువల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha