హైకోర్టులో సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా
హైదరాబాద్, 13 జూన్ (హి.స.) తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం గోపన్పల్లిలో భూ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 13 జూన్ (హి.స.)

తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం గోపన్పల్లిలో భూ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande