అమరావతి, 23 జూన్ (హి.స.)
:రాజధానిలో C) సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించి ఈరోజు (సోమవారం) మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 16 అంశాలకు గాను 12 అంశాలు మంత్రివర్గ ఉప సంఘంలో ఆమోదం పొందాయన్నారు. 2014- 19 కాలంలో రాజధానిలో భూములు కేటాయించిన సంస్థల్లో నాలుగు సంస్థలను కొనసాగిస్తూ ఆమోదం తెలిపామన్నారు. సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు రెండు ఎకరాల కేటాయింపును కొనసా ఆమోదం తెలిపామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ