వైసిపి కీలక నేత.మాజీ.మంత్రి పెద్దిరెడ్డి.రామచంద్ర రెడ్డి కి బుగ్గ మఠం భూముల పై.సుప్రీమ్ కోర్టు లో.చుక్కెదురు
డిల్లీ, 23 జూన్ (హి.స.) :వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి బుగ్గ మఠం భూముల ()పై సుప్రీం కోర్టు )లో చుక్కెదురైంది. పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ (పై సోమవారం జస్టిస్ కేవీ. విశ్వనాధన్ ), జస్టిస్ ఎన్‌కే. సింగ్ ధర్మాస
వైసిపి కీలక నేత.మాజీ.మంత్రి పెద్దిరెడ్డి.రామచంద్ర రెడ్డి కి బుగ్గ మఠం భూముల పై.సుప్రీమ్ కోర్టు లో.చుక్కెదురు


డిల్లీ, 23 జూన్ (హి.స.)

:వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి బుగ్గ మఠం భూముల ()పై సుప్రీం కోర్టు )లో చుక్కెదురైంది. పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ (పై సోమవారం జస్టిస్ కేవీ. విశ్వనాధన్ ), జస్టిస్ ఎన్‌కే. సింగ్ ధర్మాసనం విచారణ చేసింది. దీనికి సంబంధించి హైకోర్టునే ఆశ్రయించాలని పెద్దిరెడ్డికి న్యాయస్థానం సూచించింది. అంతవరకూ బుగ్గ మఠం భూములపై రెండు వారాలపాటు యథాతధా స్థితి కొనసాగించాలని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande