
అమరావతి, 07 మార్చి (హి.స.)
, కాకినాడ: కాకినాడకు చెందిన శ్రీజశ్వంత్చంద్ర శుక్రవారం వెలువడిన సివిల్స్లో ఫలితాల్లో 23వ ర్యాంకుతో సత్తా చాటారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వల్లభ్భాయ్పటేల్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆయన ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ