ఖమ్మం జిల్లా....విద్యుత్ షాక్‎ తగిలి మహిళ మృతి
తెలంగాణ : హైదరాబాద్: అక్టోబర్ 2( హింస) ఖమ్మం జిల్లా తిరుమలాయాపాలెం మండలంలో విద్యుత్ షాక్‎ తగిలి ఓ
ఖమ్మం జిల్లా....విద్యుత్ షాక్‎ తగిలి మహిళ మృతి


తెలంగాణ : హైదరాబాద్: అక్టోబర్ 2( హింస)

ఖమ్మం జిల్లా తిరుమలాయాపాలెం మండలంలో విద్యుత్ షాక్‎ తగిలి ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. గోపాలపురానికి చెందిన నోముల నాగలక్ష్మి(26) వ్యవసాయ కూలి పనిచేస్తూ జీవిస్తోంది. శుక్రవారం ఉదయం ఇంటివద్ద దుస్తులు ఉతికి ఇనుప దండేనికి ఆరేస్తుండగా విద్యుత్ ప్రసారం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande