మైండ్ట్రీ ఉద్యోగులపై సెబీ ఫైన్
, 23 అక్టోబర్ (హిం.స) ముంబై: ఐటీ కంపెనీ మైండ్ట్రీ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి ఇద్దరు కంపె
మైండ్ట్రీ ఉద్యోగులపై సెబీ ఫైన్


, 23 అక్టోబర్ (హిం.స) ముంబై: ఐటీ కంపెనీ మైండ్ట్రీ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి ఇద్దరు కంపెనీ ఉద్యోగులపై సెబీ జరిమానా విధించింది. ఉదయ్ కిరణ్ లింగమనేని, విరాట్ కుమార్ ఎర్రమల్లపై రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ వేర్వేరుగా ఆదేశాలు జారీ చేసింది.

హిందూస్థాన్ సమాచార్ /నాగరాజ్


 rajesh pande