తెలంగాణ: వ్యాపారం :మార్చి 30 (హిం.స)
స్మార్ట్ టీవీల ధరలు ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని కౌంటర్పాయింట్స్ ఐవోటీ సర్వీస్ వెల్లడించింది. అయితే ప్రీమియం మోడల్స్ కు దేశంలో డిమాండ్ ఉండడంతో స్మార్టవీ దిగుమతులు 9శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
ఆఫ్లైన్తో పోలిస్తే ఆన్లైన్లో టీవీల విక్రయాలు దూసుకుపోతున్నాయి.
సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం