తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల 07 జూన్ (హిం.స) : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు (బుధవారం) శ్రీవారి సర్వదర్శనానికి 19
tirumala


తిరుమల 07 జూన్ (హిం.స) : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు (బుధవారం) శ్రీవారి సర్వదర్శనానికి 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న (మంగళవారం) 78,030 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 35,860 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

హిందూస్తాన్ సమాచార, రాజీవ్


 rajesh pande