మాజీఎమ్మెల్యే టీడీపీ నేత. వంగవీటి రాధాకృష్ణ.గురి అయ్యారు
విజయవాడ, 22 అక్టోబర్ (హి.స.) అమరావతి: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇవాళ(మంగళవారం) వంగవీటి రాధాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురైన రాధాకృష్ణ కోలుక
మాజీఎమ్మెల్యే టీడీపీ నేత. వంగవీటి రాధాకృష్ణ.గురి అయ్యారు


విజయవాడ, 22 అక్టోబర్ (హి.స.)

అమరావతి: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇవాళ(మంగళవారం) వంగవీటి రాధాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురైన రాధాకృష్ణ కోలుకుంటున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని మంత్రి లోకేష్ విజయవాడకు చేరుకున్నారు. తాడేపల్లి మండలం ప్రాతూరులోని వంగవీటి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి లోకేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని నారా లోకేష్ ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande