తెలంగాణ రంగా రెడ్డి కొందుర్గు మర్చ్:28(హిం స) కొందుర్ ఉమ్మడి మండలం రహదారిపై తల్లి కొడుకులు ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి సీరియస్ గా ఉందని స్థానికులు తెలిపారు.
పరిగి మండలం కలాపూర్ గ్రామ వాసులుగా వీరిని గుర్తించారు. భీమయ్య పెంటమ్మ ఇద్దరు తల్లి కొడుకులని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు సత్వరమే వైద్య సాయం కోసం ప్రయత్నిస్తున్నారు.
జనార్ధన్ రెడ్డి, హిందుస్థాన్ సమాచార్