సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
తెలంగాణ మార్చి 29 (హిం.స)సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని బిజెపి ఎంపీ బండి సంజ
సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ


తెలంగాణ మార్చి 29 (హిం.స)సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని బిజెపి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం వారు ఒకలేఖ రాశారు. వస్త్ర పరిశ్రమలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం వలన సిరిసిల్ల నేత కార్మికులు ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారికి రావాల్సిన పాత బకాయిలు రూ.270 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదని దుయ్యబట్టారు. అప్పులు చేస్తూ ఆర్థికంగా జీవిస్తున్నారన్నారు.

సంపత్ రావు హిందుస్తాన్ సమాచారం


 rajesh pande