తెలుగుదేశం పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవం
అమరావతి: 29 మార్చ్ (హిం.స)తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ) సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్ష
tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


tdp


అమరావతి: 29 మార్చ్ (హిం.స)తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ) సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు () శుక్రవారం ట్వీట్ (Tweet) చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబాపూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావుప్రకటించారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande