లోక్సభ ఎన్నికల నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సిపిఎం నేతలు
హైదరాబాద్ ఏప్రిల్ 27 (హిం.స)తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. కాంగ్
లోక్సభ ఎన్నికల నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సిపిఎం నేతలు


హైదరాబాద్ ఏప్రిల్ 27 (హిం.స)తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. ఈ నేఫథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది.

ఇవాళ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య, తదితరులు భేటీ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande