అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పరిధిలోని పంచదార్ల కొండను నో.మైనింగ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటన
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పరిధిలోని పంచదార్ల కొండను నో.మైనింగ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటన
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పరిధిలోని పంచదార్ల కొండను నో.మైనింగ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటన


అమరావతి, 27 ఆగస్టు (హి.స.)

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2.153 హెక్టార్ల విస్తీర్ణాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్ల కొండపై పురాతన ఆలయం, ప్రకృతి వనరుల సంరక్షణకు ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలను ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులు వెలువడ్డాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande