హైదరాబాదుకు చెందిన ఏ డీ ఓ ఫౌండేషన్ అనే ఎన్జీవో.సంస్థ టిటిడి కి 75 లక్షల విరాళం
అమరావతి, 13 అక్టోబర్ (హి.స.) తిరుమల: హైదరాబాద్‌కు చెందిన ఏడీవో ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థ సోమవారం తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తితిదే ఛైర్మన్‌ బీఆర్ నాయుడికి విరాళం డీడీని అందజేశారు.
హైదరాబాదుకు చెందిన ఏ డీ ఓ ఫౌండేషన్ అనే ఎన్జీవో.సంస్థ టిటిడి కి 75 లక్షల విరాళం


అమరావతి, 13 అక్టోబర్ (హి.స.)

తిరుమల: హైదరాబాద్‌కు చెందిన ఏడీవో ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థ సోమవారం తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తితిదే ఛైర్మన్‌ బీఆర్ నాయుడికి విరాళం డీడీని అందజేశారు. వారిని ఛైర్మన్‌ అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande