
అమరావతి, 14 డిసెంబర్ (హి.స.)
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. చదువురాని వాళ్లు, చదువుకున్న వాళ్లు అన్న తేడా లేకుండా ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో మోసాలు చేసే వారి సంఖ్య పెరిగింది. తాజాగా, పల్నాడుకు చెందిన ఓ యువకుడు సైబర్ నేరానికి గురయ్యాడు. ఏకంగా 20 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. ఓ యువతి అతడ్ని ట్రాప్ చేసి మరీ దోచేసింది. బంగారం, వెండి పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడింది. పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనుకున్న ఆ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ