విజయవాడ కోర్టుకు గోరంట్ల మాధవ్.. విచారణ వాయిదా
విజయవాడ, 18 డిసెంబర్ (హి.స.) పోక్సో కేసులో అత్యాచార బాధితురాలి పేరు బయటకు చెప్పారంటూ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా మాజీ ఎంపీ గోరంట
cp-former-mp-gorantla-madhav-appeared-in-the-vijayawada-court-


విజయవాడ, 18 డిసెంబర్ (హి.స.)

పోక్సో కేసులో అత్యాచార బాధితురాలి పేరు బయటకు చెప్పారంటూ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మసనం విచారణను జనవరి 16కి వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande