టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కు. కేంద్ర ప్రభుత్వం. కీలక బాధ్యతలు
అమరావతి, 23 డిసెంబర్ (హి.స.) ఢిల్లీ, ): తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు ( కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే అదనపు సొలిసిటర్ జనరల్గా ఆయనను మోదీ సర్కార్ నియమించ
టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కు. కేంద్ర ప్రభుత్వం. కీలక బాధ్యతలు


అమరావతి, 23 డిసెంబర్ (హి.స.)

ఢిల్లీ, ): తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు ( కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే అదనపు సొలిసిటర్ జనరల్గా ఆయనను మోదీ సర్కార్ నియమించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పదవికి దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన న్యాయపదవుల్లో ఒక్కటిగా గుర్తింపు ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande