ఎస్ ఎస్ డి టోకెన్లు.లేకుండా 8.గంటల్లో దర్శనం 300 టికెట్ల. దర్శనం 3.గంటల్లో
విజయవాడ, 2 మార్చి (హి.స.) తిరుమల, : ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శనివారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 12 కంపార్ట్‌మెంట్ల్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 8 గంటల్లో, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగి
ఎస్ ఎస్ డి టోకెన్లు.లేకుండా  8.గంటల్లో దర్శనం 300 టికెట్ల. దర్శనం 3.గంటల్లో


విజయవాడ, 2 మార్చి (హి.స.)

తిరుమల, : ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శనివారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 12 కంపార్ట్‌మెంట్ల్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 8 గంటల్లో, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. శుక్రవారం శ్రీవారిని 52,731 మంది దర్శించుకున్నారు. రూ.3.24 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande