ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ను సందర్శించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు గుస్సాడి బృందం సభ్యులు
తెలంగాణ, ఆసిఫాబాద్. 7 మార్చి (హి.స.) కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మర్లవాయి కి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు గుస్సాడి బృందం సభ్యులు శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ను సందర్శించారు. అంతరించిపోతున్న సా
పద్మశ్రీ అవార్డు గ్రహీత


తెలంగాణ, ఆసిఫాబాద్. 7 మార్చి (హి.స.) కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మర్లవాయి కి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు గుస్సాడి బృందం సభ్యులు శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ను సందర్శించారు. అంతరించిపోతున్న సాంస్కృతిక సాంప్రదాయల గూర్చి గుస్సాడి బృంద సారధి కనక సుదర్శన్ వివరించారు. ఐజిఎన్,సి,ఏహెచ్ ఓ డి కి కలిసి సన్మానించినట్లు ఆయన తెలిపారు. అన్నివిధాలా జాతీయ స్థాయిలో సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుటకు మద్దతుగా ఉంటానని వారు హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande