సీఎంను కలిసిన మంత్రి వివేక్, కుటుంబ సభ్యులు
హైదరాబాద్, 17 జూన్ (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కార్మిక, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా వివేక్ శాలువాతో సీఎంను సన్మానించి తనను మంత్రివర్
మంత్రి వివేక్


హైదరాబాద్, 17 జూన్ (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కార్మిక, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా వివేక్ శాలువాతో సీఎంను సన్మానించి తనను మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ దంపతులను కూడా శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande