రెవెన్యూ సదస్సును అడ్డుకున్న ఫార్మా రైతులు.
రంగారెడ్డి, 17 జూన్ (హి.స.) ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని తమ సమస్యను పరిష్కరించడం లేదని అధికారులపై రైతులు కన్నెర్ర చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నానక్ నగర్, గ్రామంలో అధికారులు రెవెన
రంగారెడ్డి రైతులు


రంగారెడ్డి, 17 జూన్ (హి.స.) ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని తమ సమస్యను పరిష్కరించడం లేదని అధికారులపై రైతులు కన్నెర్ర చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నానక్ నగర్, గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులు, రైతులతో కలిసి మా సమస్యను పరిష్కరించిన తర్వాతనే గ్రామంలోకి అడుగుపెట్టాలని రెవెన్యూ సదస్సును అడ్డుకొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande