ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గుంటూరు, పల్నాడు.జిల్లాల్లో పర్యటన
అమరావతి, 27 జూన్ (హి.స.) అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30కు విజయవాడలో జరిగే జీఎ్‌ఫఎ్‌సటీ టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గుంటూరు ఆర్‌వీఆర్‌, జేసీ కళాశాలలో
ముఖ్యమంత్రి  ఎన్టీఆర్ గుంటూరు, పల్నాడు.జిల్లాల్లో పర్యటన


అమరావతి, 27 జూన్ (హి.స.)

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30కు విజయవాడలో జరిగే జీఎ్‌ఫఎ్‌సటీ టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గుంటూరు ఆర్‌వీఆర్‌, జేసీ కళాశాలలో జరిగే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ ఏపీ పోలీస్‌ - హ్యాకథాన్‌ 2025 కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జిందాల్‌ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande