అమరావతి, 8 జూన్ (హి.స.):తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి పద్మవిభూషణ్ రామోజీరావు)ఇవాళ(ఆదివారం) ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ అక్షర యోధునికి నివాళులు అర్పిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎంచంద్రబాబుట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ