శ్రీ కాళహస్తి ఆలయంలో డబ్బులు.పంపిస్తే దిశ్పుజాలు చేయిస్తామంటూ. కొందరు ప్రైవేట్ వ్యక్తులు భక్తులను బురిడీ
అమరావతి, 12 జూలై (హి.స.) శ్రీకాళహస్తి, : ‘జాతక దోషాలున్నాయి. డబ్బులు పంపితే దోషపూజలు చేయిస్తాం’ అంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు భక్తులను బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా రాహు, కేతు సర్పదోష నివారణ పూజల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి సంతరించు
శ్రీ కాళహస్తి ఆలయంలో డబ్బులు.పంపిస్తే దిశ్పుజాలు చేయిస్తామంటూ. కొందరు ప్రైవేట్  వ్యక్తులు భక్తులను బురిడీ


అమరావతి, 12 జూలై (హి.స.)

శ్రీకాళహస్తి, : ‘జాతక దోషాలున్నాయి. డబ్బులు పంపితే దోషపూజలు చేయిస్తాం’ అంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు భక్తులను బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా రాహు, కేతు సర్పదోష నివారణ పూజల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి సంతరించుకున్న శ్రీకాళహస్తి కేంద్రంగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆలయంలో పనిచేసే అర్చకులకు ఈ తరహా ఫోన్లు రావడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande