ఏపి మద్యం కేసు నిందితుల. కార్యాలయాలు , నివాసాల్లో సోదాలు
అమరావతి, 30 జూలై (హి.స.) హైదరాబాద్‌: ఏపీ మద్యం కేసు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్‌ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు రాజ్‌ కెసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్ర పరిచిన రూ.11 కోట్ల నగదును అధికా
ఏపి మద్యం కేసు నిందితుల. కార్యాలయాలు , నివాసాల్లో సోదాలు


అమరావతి, 30 జూలై (హి.స.)

హైదరాబాద్‌: ఏపీ మద్యం కేసు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్‌ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు రాజ్‌ కెసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్ర పరిచిన రూ.11 కోట్ల నగదును అధికారులు సీజ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్‌ గెస్ట్‌ హౌస్‌లో అక్రమ మద్యం నగదు డంప్‌ను గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande