అమరావతి, 9 జూలై (హి.స.)
: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, పలువురు రైతులు గోదావరి జలాలకు హారతి ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ