న్యూఢిల్లీ, 1 ఆగస్టు (హి.స.)
, :ప్రముఖ సినిమా నటుడు, నిర్మాత మంచు మోహన్బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఆయన ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ నమోదైన కేసును సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. తన విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతోపాటు మంచు కుటుంబం ధర్నాకు దిగింది. అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆయనతో పాటు కుమారులు విష్ణు, మనోజ్, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొసీడింగ్స్ అన్నింటినీ కొట్టివేస్తున్నట్లు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ