తిరుమల శ్రీవారిని.దర్శించుకున్న కర్ణాటహ.ఒడిశా రాష్ట్రాల గవర్నర్లు
తిరుమల, 5 ఆగస్టు (హి.స.) , తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల గవర్నర్లు థావర్‌ చంద్‌ గెహ్లోత్‌, కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వారిని వేదపండితులు ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌద
tirumala


తిరుమల, 5 ఆగస్టు (హి.స.)

, తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల గవర్నర్లు థావర్‌ చంద్‌ గెహ్లోత్‌, కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వారిని వేదపండితులు ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande