
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గాభవాని సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ప్రారంభించారు. సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఏడుపాయల డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్