ఐపీఎల్ లో నేడు చెన్నైతో గుజరాత్ ఢీ
తెలంగాణ మార్చి 26 (హిం.స)ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై వేదిక నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన
ఐపీఎల్ లో నేడు చెన్నైతో గుజరాత్ ఢీ


తెలంగాణ మార్చి 26 (హిం.స)ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై వేదిక నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్పి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటివరకు అన్ని మ్యాచుల్లోనూ హోం టీంలే గెలిచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుందా లేక రుతురాజ్ సేనపై గుజరాత్ పైచేయి సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార


 rajesh pande