జగన్తోనే ఆంధ్రా అభివృద్ధి: ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
అల్లూరి జిల్లా(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంట
జగన్తోనే ఆంధ్రా అభివృద్ధి: ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి


అల్లూరి జిల్లా(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మరలా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, మరలా గిరిజనుల ఆర్థిక స్థితిగతులు మారుతాయని పాడేరు ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. మండలం లోని తురతుంపాడు, చెరుకుంపాకలు, మేడూరు గ్రామాలలో శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత గిరిజనుల జీవన స్థితి గతుల్లో మార్పు వచ్చిందన్నారు.-

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande