ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవు: ఎస్ పి తుహిన్ సిన్హా
అల్లూరి జిల్లా(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): ఏ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎ
ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవు: ఎస్ పి తుహిన్ సిన్హా


అల్లూరి జిల్లా(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): ఏ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చిరించారు. అటువంటి వారి వివరాలు తమకు వెంటనే తెలియజేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్రమంగా మద్యం, డబ్బు, వస్తువులు పంపకం చేసినా తెలపాలని కోరారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande