జోరుగా వైఎస్సార్సీపీలో చేరికలు!
శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మెట్టూరులో పలువురు
జోరుగా వైఎస్సార్సీపీలో చేరికలు!


శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మెట్టూరులో పలువురు శుక్రవారం వైసీపీ పార్టీలో చేరారు. పెద్ద సంకిలి, ఉప సర్పంచ్ జీ తేజవతితో సహా పలువురు వైయస్సార్ సిపి లో చేరారు. బర్రిపేట దుగ్గపురం వీధులకు చెందిన పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రెడ్డి శాంతి వైఎస్ఆర్సిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో మీరంతా ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేసి జగనన్నకు అత్యధిక మెజారిటీ వచ్చే ఏర్పాటు చేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande