అధికార పార్టీ .వైసిపి మేనిఫెస్టో విడుదల
విశాఖపట్నం: 27 ఏప్రిల్ (హిం.స)ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వ
ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


విశాఖపట్నం: 27 ఏప్రిల్ (హిం.స)ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ () కీలక వ్యాఖ్యలు చేశారు. పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని అన్నారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande