ఖమ్మం, 10 జూలై (హి.స.) - ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన సీతయ్య భూమిని కొందరు ఆక్రమించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత 10 రోజుల్లో ఖమ్మంలో ఇది మూడవ ఘటన
ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముగింపు
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు