తుంగభద్ర జలాశయానికి.స్వల్పంగా పెరిగింది
అమరావతి, 26 జూలై (హి.స.) హాలహర్వి: జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి 87,765 క్యూసెక్కుల నీరు వచ్చి
తుంగభద్ర జలాశయానికి.స్వల్పంగా పెరిగింది


అమరావతి, 26 జూలై (హి.స.)

హాలహర్వి: జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి 87,765 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 1631.99 అడుగులకు గాను 101.73 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. పలు కాల్వలకు, 83,969 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande