శ్రీకాకుళం జిల్లా.నరసన్నపేటలో సిదుల భవనం కూలి.ఆరుగురికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా, 16 అక్టోబర్ (హి.స.) నరసన్నపేటలో బుధవారం రాత్రి శిథిల భవనం కూలి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నందన్న ఉత్సవాల్లో భాగంగా డీజే ఏర్పాటు చేశారు. అయితే డీజే శబ్ద తాకిడికి శిథిల భవనం ముందువైపు కూలింది. ఈ ఘటనలో బండి సంతోష్, పూర్ణ, రాధ చ
శ్రీకాకుళం జిల్లా.నరసన్నపేటలో సిదుల భవనం కూలి.ఆరుగురికి గాయాలు


శ్రీకాకుళం జిల్లా, 16 అక్టోబర్ (హి.స.)

నరసన్నపేటలో బుధవారం రాత్రి శిథిల భవనం కూలి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నందన్న ఉత్సవాల్లో భాగంగా డీజే ఏర్పాటు చేశారు. అయితే డీజే శబ్ద తాకిడికి శిథిల భవనం ముందువైపు కూలింది. ఈ ఘటనలో బండి సంతోష్, పూర్ణ, రాధ చిరంజీవి, బాలకృష్ణ, అమృత తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన నరసన్నపేటలోని పలు ఆసుపత్రులకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande