ఘనంగా ఉత్తరాఖండ్ అవతరణ దినోత్సవం.. రూ.8,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని.
ఉత్తరాఖండ్, 9 నవంబర్ (హి.స.) కొండ రాష్ట్రం ఉత్తరాఖండ్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లో రూ.8,260 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. వివిధ రంగాల్లో అది సాధించిన స
ప్రధాని మోదీ


ఉత్తరాఖండ్, 9 నవంబర్ (హి.స.)

కొండ రాష్ట్రం ఉత్తరాఖండ్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లో రూ.8,260 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. వివిధ రంగాల్లో అది సాధించిన సమగ్ర పురోగతిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. ఉత్తరాఖండ్ లో రూ.2 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పనులు జరుగుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande