విజయవాడ, 4 ఫిబ్రవరి (హి.స.):మున్సిపల్ కార్పొరేషన్ ) టీడీపీ వసమైంది. తిరుపతి () డిప్యూటీ మేయర్ ()గా ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 26.. వైఎస్సార్సీపీకి 21 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్బంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి విజయం సాధిస్తుందని నిన్ననే (సోమవారం) చెప్పామని అనుకున్నది సాధించామని అన్నారు. నిన్న తమ కార్పొరేటర్లు నలుగురిని వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుని, కిడ్నాప్ చేశారని.. కిడ్పాన్ అయిన వారందరూ తిరిగి వచ్చేశారని తెలిపారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 26 ఓట్లతో విజయం సాధించిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల