ముంబై, 20 ఏప్రిల్ (హి.స.) బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 20 ఏప్రిల్ 2025 శనివారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,450, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.97,580 గా ఉంది. వెండి కిలో ధర రూ.100,000 లుగా ఉంది. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,450, 24 క్యారెట్ల ధర రూ.97,580 గా ఉంది.
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1,10,000
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి