అమరావతి, 31 జూలై (హి.స.)
కర్నూలు, : విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సన్నిహితుడు మదన్ భూపాల్ రెడ్డి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్లలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో తనను వెంటనే ఆలయంలోకి పంపాలంటూ మదన్ భూపాల్ రెడ్డి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ను కోరాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ