కృష్ణా జిల్లా పెడన తెదేపా ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ కు తృటిలో తప్పిన ప్రమాదం
కృష్ణా జిల్లా పెడన తెదేపా ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ కు తృటిలో తప్పిన ప్రమాదం
కృష్ణా జిల్లా పెడన తెదేపా ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ కు తృటిలో తప్పిన ప్రమాదం


కంకిపాడు రూరల్:, 29 ఆగస్టు (హి.స.)

కృష్ణా జిల్లా పెడన తెదేపా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి పెడన వెళ్తుండగా.. గంగూరు వద్ద ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కృష్ణప్రసాద్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసం కాగా.. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే తన నివాసానికి వెళ్లిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande