ఏపి కేబినెట్.నవంబర్.7 న.ప్రారంభం కానుంది
అమరావతి, 21 అక్టోబర్ (హి.స.) , ఏపీ కేబినెట్ నవంబర్‌ 7న భేటీ కానుంది. విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రి వర్గం చర్చించనుంది. మంత్రులు అందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉప సంఘం నియామకమైన వి
ఏపి కేబినెట్.నవంబర్.7 న.ప్రారంభం కానుంది


అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)

, ఏపీ కేబినెట్ నవంబర్‌ 7న భేటీ కానుంది. విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రి వర్గం చర్చించనుంది. మంత్రులు అందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉప సంఘం నియామకమైన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande