మొంథా తుఫాన్ ప్రభావం తో సి కాళహస్తి నియోజకవర్గం.లో భారీ వర్షాలు
తిరుపతి 28 అక్టోబర్ (హి.స.) : మొంథా తుపాను ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పద్మనగర్‌ ముంపునకు గురైంది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మల్లెమడు
మొంథా తుఫాన్ ప్రభావం తో సి కాళహస్తి నియోజకవర్గం.లో భారీ వర్షాలు


తిరుపతి 28 అక్టోబర్ (హి.స.)

: మొంథా తుపాను ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పద్మనగర్‌ ముంపునకు గురైంది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మల్లెమడుగు రిజర్వాయర్‌ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.ఈ వీడియో చూశారా:మొం

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande