చిత్తూరు జిల్లా పుంగనూరు పలమనేరు మధ్య గూడూరు పల్లె మలుపులో.రోడ్డు.ప్రమాదం
చిత్తూరు 28 అక్టోబర్ (హి.స.) జిల్లా పుంగనూరు-పలమనేరు మధ్య గూడూరుపల్లి మలుపులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. రెండు బస్సుల్లో ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. ఘటనకు సంబ
చిత్తూరు జిల్లా పుంగనూరు పలమనేరు మధ్య గూడూరు పల్లె మలుపులో.రోడ్డు.ప్రమాదం


చిత్తూరు 28 అక్టోబర్ (హి.స.) జిల్లా పుంగనూరు-పలమనేరు మధ్య గూడూరుపల్లి మలుపులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. రెండు బస్సుల్లో ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande